ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్కు క్యూ కడుతున్నారు. ఓపెనర్ జైస్వాల్, శుభ్మన్ గిల్లను ఇంగ్లాండ్ బౌలర్ మార్క్ వుడ్ ఔట్ చేసి టీం ఇండియాను కష్టాల్లో పడేశాడు. తాజాగా భారత్ మూడో వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రజత్ పటీదార్ (5) నిలకడగా రాణిస్తాడనుకునే లోపు 8.5 ఓవర్ వద్ద హార్ట్లీ బౌలింగ్లో ఔటయ్యాడు. ప్రస్తుతం 12 ఓవర్లుకు భారత్ స్కోరు 39/3.