ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంపై స్పందించిన భారత్

73చూసినవారు
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంపై స్పందించిన భారత్
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న శత్రుత్వంపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా దేశాలు ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాలని పిలుపునిచ్చింది. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని, తదుపరి హింసను మానుకోవాలని కోరింది. మేం అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం. అక్కడి మా రాయబార కార్యాలయాలు భారత సమాజంతో సన్నిహితంగా ఉన్నాయని తెలిపింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్