USAతో భారత్ మ్యాచ్.. వర్షంపై అప్‌డేట్

76చూసినవారు
USAతో భారత్ మ్యాచ్.. వర్షంపై అప్‌డేట్
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా USA భారత జట్టు బుధవారం తలపడనుంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం తక్కువగా ఉందని అక్కడి వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సూపర్-8కి అర్హత సాధిస్తుంది. అన్ని విభాగాల్లో పటిష్టమైన భారత్‌‌ను USA జట్టు ఎంత మేర అడ్డుకుంటుందో చూడాలి.

సంబంధిత పోస్ట్