వరల్డ్ కప్‌లో స్వర్ణం సాధించిన భారత్

83చూసినవారు
వరల్డ్ కప్‌లో స్వర్ణం సాధించిన భారత్
డబ్ల్యూఎస్పీఎస్ వరల్డ్ కప్‌లో భారత పారా షూటర్ మోనా అగర్వాల్ గోల్డ్ మెడల్ సాధించారు. ఆర్2 మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1 విభాగంలో ఆమె ఈ ఘనత సాధించారు. భారత్‌లో జరుగుతున్న ఈ వరల్డ్ కప్‌లో గెలిచిన 20 మంది క్రీడాకారులు పారిస్ పారాలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్