ఇందిరా మమ్మల్ని జైల్లో పెట్టినా హింసించలేదు: లాలూ

51చూసినవారు
ఇందిరా మమ్మల్ని జైల్లో పెట్టినా హింసించలేదు: లాలూ
ఎమర్జెన్సీ సమయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జైలుకెళ్లినా తనను హింసించలేదని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. ఈ విషయాన్ని 'ది సంఘ్ సైలెన్స్ ఇన్ 1975' అనే కథనంలో ప్రస్తావించారు. ఎమర్జెన్సీ సమయంలో 15 నెలల పాటు జైలులో ఉన్నానని చెప్పారు. ప్రజాస్వామ్యానికి ఎమర్జెన్సీ పెను మచ్చ అని.. ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపక్షాలను గౌరవించడం లేదన్న విషయాన్ని మరువరాదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్