మేడిగడ్డ ఘటనపై సమాచారం ఇవ్వాలి

52చూసినవారు
మేడిగడ్డ ఘటనపై సమాచారం ఇవ్వాలి
చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో మేడిగడ్డపై విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఎన్డీఎస్ఏ ప్రకటించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవటంపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. వచ్చే వారం ఎన్డీఎస్ఏ కమిటీ మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు రానుంది. మేడిగడ్డ ఘటనపై NDSA బృందానికి సమాచారం ఇచ్చి సహకరించాలని కేంద్ర జలశక్తి మంత్రి సలహాదారు వెదిరె శ్రీరాం కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్