ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పాండిచ్చేరి అధికారుల వినూత్న చర్యలు (Video)

72చూసినవారు
దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ప్రజలు సాయంత్రం నాలుగు గంటల వరకు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఎండ తీవ్రత వల్ల చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన వాహనదారులకు ఎండవేడిమి తప్పేలా పాండిచ్చేరి అధికారులు వినూత్న చర్యలు చేపట్టారు. సిగ్నల్స్ వద్ద గ్రీన్ మ్యాచ్ కట్టి.. వాహనదారులకు నీడ లభించేలా చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్