ఫోన్ ట్యాపింగ్ పై విచారణ వాయిదా

58చూసినవారు
ఫోన్ ట్యాపింగ్ పై విచారణ వాయిదా
తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావులను కస్టడీకి కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్ పై నాంపల్లి కోర్టులో నేడు విచారణ జరిగింది. కస్టడీ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని జడ్జిని ప్రతివాదుల తరఫు న్యాయవాదులు కోరారు. దీంతో రేపటిలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను రేపటికి న్యాయస్థానం ఆదేశించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్