IPL-2024: ఇవాళ పంజాబ్-బెంగళూరు మధ్య మ్యాచ్

1032చూసినవారు
IPL-2024: ఇవాళ పంజాబ్-బెంగళూరు మధ్య మ్యాచ్
IPL-17వ సీజ‌లోలో భాగంగా ఇవాళ బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు పంజాబ్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ ఇవాళ సాయంత్రం 7:30 గంటలకి ప్రారంభంకానుంది. బెంగళూరు గత మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓటమిపాలైంది. పంజాబ్ ఢిల్లీపై గెలిచి మరో పోరుకు సిద్ధమవుతోంది. ఇక, ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు ఇరు జట్లు సన్నాహాలు చేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్