ఇజ్రాయెల్ నౌకను సీజ్ చేసిన ఇరాన్

573చూసినవారు
ఇజ్రాయెల్ నౌకను సీజ్ చేసిన ఇరాన్
యూఏఈ తీరంలో ఇజ్రాయెల్‌కు చెందిన కంటైనర్ షిప్‌ ‘ఎంఎస్‌సీ ఏరీస్’‌ను ఇరాన్ నేవీ సీజ్ చేసింది. హెలికాప్టర్ ద్వారా ఆ షిప్‌ను చుట్టుముట్టిన ఇరాన్ నేవీ.. తొలుత హెచ్చరికగా కాల్పులు జరిపింది. అనంతరం ఆ నౌకను ఇరాన్ తీరం వైపుగా తీసుకెళ్లింది. ఈ షిప్‌లో మొత్తం 25 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 17 మంది భారతీయులు ఉన్నారు. ఈ నేపథ్యంలో భారతీయుల భద్రత కోసం భారత విదేశాంగ శాఖ ఇరాన్‌తో సంప్రదింపులు మొదలుపెట్టింది.

సంబంధిత పోస్ట్