మోడీని విమర్శించడమే సిద్ధాంతపరమైన పోరాటమా?: పీఎం

2242చూసినవారు
మోడీని విమర్శించడమే సిద్ధాంతపరమైన పోరాటమా?: పీఎం
పటాన్ చెరు బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ మాట్లాడుతూ.. 'ఇవాళ నేను మీకో గ్యారంటీ ఇస్తున్నా.. ప్రపంచంలో దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం. కుటుంబ పాలన రాష్ట్రాలకు నష్టం చేస్తుంది. కశ్మీర్ నుంచి తమిళనాడు వరకు కుటుంబ పాలన ఉన్న రాష్ట్రాల్లో కుటుంబాలే లాభపడ్డాయి. మోడీని విమర్శించడమే సిద్ధాంతపరమైన పోరాటమా?. కుటుంబ పార్టీలకు ఏమైనా లైసెన్స్ లు ఇచ్చారా' అని మోడీ ఫైర్ అయ్యారు.

సంబంధిత పోస్ట్