ధర్మపురి: ఎమ్మెల్సీ ఎన్నిక ఓటర్ల నమోదు పై బీజేపీ ముందస్తు సమావేశం

71చూసినవారు
ధర్మపురి: ఎమ్మెల్సీ ఎన్నిక ఓటర్ల నమోదు పై బీజేపీ ముందస్తు సమావేశం
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలోని ఎస్. ఆర్ గార్డెన్ లో శనివారం బీజేపీ ఆధ్వర్యంలో ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదు పై ముందస్తు సమావేశం నిర్వహించారు. బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి కన్నం అంజన్న, ధర్మపురి నియోజకవర్గ సమన్వయకర్త కొమ్ము రాంబాబు యాదవ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్