గుండెపోటుతో ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు మృతి

84చూసినవారు
గుండెపోటుతో ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు మృతి
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని తిరుమలపూర్ కు చెందిన పబ్బ రవీందర్ (45) బుధవారం లక్షెట్ పేట వైపు నుండి వెల్గటూర్ కు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కాడు. కొంత దూరం ప్రయాణించిన అనంతరం కుప్పకూలిపోయాడు. వెంటనే బస్సులో ఉన్న వారు ప్రథమ చికిత్సతో పాటు సీపీఆర్ చేసి 108కి సమాచారం ఇచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన 108 సిబ్బంది రవీందర్ మృతి చెందినట్లు నిర్ధారించారు.
Job Suitcase

Jobs near you