ఎంబీబీఎస్ లో సీటు సాధించిన విద్యార్థినికి సన్మానం

75చూసినవారు
ఎంబీబీఎస్ లో సీటు సాధించిన విద్యార్థినికి సన్మానం
మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన ఎర్ర ప్రజ్ఞ ఎంబీబీఎస్ లో సీటు సాధించిన సందర్భంగా తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ రాష్ట్ర నాయకులు ఎర్ర రమేష్, పెద్దిరెడ్డి లక్ష్మణ్, తెలంగాణ అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు, తెలంగాణ అంబేద్కర్ సంఘ మండల ప్రధాన కార్యదర్శి సిద్ధ బాలరాజు, అంబేద్కర్ సంఘ యూత్ పట్టణ అధ్యక్షులు బండారి రమేష్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్