సుప్రీమ్ కోర్టు తీర్పుకు విరుద్ధంగా డీఎస్సీ నియామకాలు

71చూసినవారు
సుప్రీమ్ కోర్టు తీర్పుకు విరుద్ధంగా డీఎస్సీ నియామకాలు
జగిత్యాల జిల్లా కేంద్రంగా ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షుడు నక్క సతీష్ ఆధ్వర్యంలో సోమవారం ఎంఎస్పి ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఎంఎస్పి, జిల్లా అధ్యక్షులు దుమల గంగారాం, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు సురుగు శ్రీనివాస్, అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్ హాజరై మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాదిగలను మోసం చేసిందని, మాదిగల ద్రోహి అని రేవంత్ రెడ్డి మాటల్లో ఉన్న నీతి చేతల్లో లేదని కాంగ్రెస్ సర్కార్ కు నిరసన సెగ తప్పదని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్