పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న కాంగ్రెస్ నేతలు

72చూసినవారు
పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న కాంగ్రెస్ నేతలు
పెద్దమ్మ ఆలయ వార్షికోత్సవ సందర్భంగా కోరుట్ల పట్టణంలోని పెద్దమ్మతల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు, వారితో పాటు మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్