ప్రమాదభీమా చెక్కును లబ్ధిదారులకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే

74చూసినవారు
ప్రమాదభీమా చెక్కును లబ్ధిదారులకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే
కోరుట్ల పట్టణానికి చెందిన ఎండి సాజీద్ అలీ ప్రమాదవశాత్తు మరణించగా మృతుడికి గాయత్రి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో నిర్భయ సేవింగ్ ఖాతాపై ప్రమాదభీమా సౌకర్యం ద్వారా మంజూరైన ఒక లక్ష రూపాయల చెక్కును మంగళవారం లబ్ధిదారులకు వారి కుటుంబ సభ్యులకు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అందజేశారు.

సంబంధిత పోస్ట్