మెట్ పల్లిలో దుర్గా నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభం

83చూసినవారు
మెట్ పల్లిలో దుర్గా నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభం
మెట్ పల్లి పట్టణంలో దుర్గ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా గురువారం హనుమాన్ నగర్ లో దుర్గ దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపుగా భజనలు చేస్తూ భక్తులు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షతో కార్యక్రమం నిర్వహించారు. మెట్టుపల్లి వెల్లుల్ల రోడ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి అభయ హస్త హనుమాన్ ఆలయం వరకు దుర్గా నవరాత్రుల ఉత్సవం కొనసాగింది.

సంబంధిత పోస్ట్