మెట్ పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా పుప్పాల లింబాద్రి

57చూసినవారు
మెట్ పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా పుప్పాల లింబాద్రి
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో గురువారం మెట్ పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా పుప్పాల లింబాద్రి, ప్రధాన కార్యదర్శిగా తునికి వేణుగోపాల్ ఎన్నికైనట్లు గురువారం ఎన్నికల అధికారులు మగ్గిడి వెంకట నర్సయ్య, సోమ భూమేశ్వర్, కోటగిరి వెంకటస్వామి, పసునూరి శ్రీనివాస్, నల్ల రాజేందర్ రెడ్డిలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్