అన్యాయాన్ని ఎలుగెత్తిన యోధుడు జయశంకర్: సీఎం రేవంత్

77చూసినవారు
అన్యాయాన్ని ఎలుగెత్తిన యోధుడు జయశంకర్: సీఎం రేవంత్
తెలంగాణకు సమైఖ్య పాలనలో జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తిన యోధుడు ప్రొఫెసర్ జయశంకర్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రేపు ఆయన వర్ధంతి సందర్భంగా స్మరించుకున్నారు. జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికారని కొనియాడారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆయన స్వగ్రామం అక్కంపేటను రెవెన్యూ విలేజ్‌గా ప్రకటించామని గుర్తు చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్