జూడాలకు ఇచ్చిన హమీలపై జీవో విడుదల

52చూసినవారు
జూడాలకు ఇచ్చిన హమీలపై జీవో విడుదల
తెలంగాణలో జూనియర్ డాక్టర్లకు ఇచ్చిన 2 హామీలపై ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో వసతి గృహాల నిర్మాణానికి నిధులు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే కాకతీయ వైద్య కళాశాలలో రహదారుల పునరుద్ధరణకూ నిధులు విడుదల చేసింది. మూడు కాలేజీలకు మొత్తం రూ.204.85 కోట్లు మంజూరు చేసింది.

సంబంధిత పోస్ట్