ముగిసిన జానీ మాస్టర్ కస్టడీ.. కోర్టుకు తరలింపు (వీడియో)

57చూసినవారు
జానీ మాస్టర్ కస్టడీ విచారణ శనివారంతో ముగిసింది. నాలుగు రోజులపాటు జానీ మాస్టర్ ను విచారించిన పోలీసులు కొద్దిసేపటి క్రితమే రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ నుండి ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. ఉప్పరపల్లి కోర్టులో హాజరు పరిచిన అనంతరం చంచల్ గూడా జైలుకు తరలించనున్నారు.

సంబంధిత పోస్ట్