ఏడవ వార్డులో రోడ్డుకు మరమత్తులు

72చూసినవారు
ఏడవ వార్డులో రోడ్డుకు మరమత్తులు
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ఏడవ వార్డులో ఇటీవల కురిసిన వర్షాలకు కాలనీలోని రోడ్డు మొత్తం గుంతలమయం కావడంతో తిరుమల కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వార్డు కౌన్సిలర్ ఇట్టేడి నర్సారెడ్డి , శనివారం రోజు కాలనీ రోడ్డు మోరం పొయించి రొడ్డును మరమత్తులు నిర్వహించారు. కాలనీ వాసులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్