పది ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి

601చూసినవారు
పది ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి పరీక్షల ఫలితాల్లో బీర్కూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన యాట విగ్నేష్ ఉమ్మడి బీర్కూర్ మండలాల్లో టాప్ ర్యాంకర్ గానిలిచారు. మండలాలకు టాప్ యాంకర్ గా నిలిచారు. చిన్ననాటి నుంచి మధ్యతరగతి కుటుంబానికి చెందిన యాట విగ్నేష్ చదువు పట్ల ఆసక్తి చూపేవారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల ప్రత్యేక కృషితో ఇది సాధ్యమైందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్