బాన్సువాడ: మహచండి అవతారంలో దేశాయిపేట దుర్గామాత అమ్మవారు

80చూసినవారు
బాన్సువాడ: మహచండి అవతారంలో దేశాయిపేట దుర్గామాత అమ్మవారు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దేశాయిపేట గ్రామంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దుర్గామాత అమ్మవారు సోమవారం 6వ రోజు మహచండి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. కావున భక్తులందరు విచ్చేసి అమ్మవారిల యొక్క దర్శనాలు చేసుకోవాల్సిందిగా నవరాత్రి ఉత్సవ కమిటీ వారు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్