బాన్సువాడ: నవరాత్రుల సందర్భంగా హరికథ

56చూసినవారు
బాన్సువాడ: నవరాత్రుల సందర్భంగా హరికథ
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని గ్రామంలో శనివారం రాత్రి నవరాత్రుల సందర్భంగా విజయ శేఖర్ హరికథ నిర్వహించారు. ఈ హరికథ చెప్పే రోజు గ్రామ ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. హరికథ చెప్పడానికి అన్నమయ్య జిల్లా నుండి దేశాయిపేట నవరాత్రి ఉత్సవ కమిటీ వారు ప్రమీలరెడ్డిని తీసుకొచ్చి హరికథ సంకీర్తన చేయించారు. దీంతో గ్రామంలోని ప్రజలంతా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్