బిజెపి అభ్యర్థి బిజినెస్ పాటిల్ ను ఓడించాలి.. మాజీ ఎమ్మెల్సీ

78చూసినవారు
బాన్సువాడ పట్టణంలోని కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలోమాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్