ఏఎస్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

76చూసినవారు
ఏఎస్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
బాన్సువాడ పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రి బ్లడ్ బ్యాంకులో సోమవారం ఏ ఎస్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ మొహరిల్ శ్రీనివాస్ రావు పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, అయ్యల సంతోష్, బంగారు రవి, సతీష్, అజీమ్, శ్రీనివాస్, సాయికుమార్, సంజీవ్, శ్రీనివాస్, సాయిలు, గజనంద్ గౌడ్, రాందాస్ గౌడ్, శ్రీధర్ గౌడ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్