కంటి వెలుగు కార్యక్రమం గురించి అధ్యక్షతన సమావేశం

1523చూసినవారు
కంటి వెలుగు కార్యక్రమం గురించి అధ్యక్షతన సమావేశం
తెలంగాణ ప్రభుత్వం కటి వెలుగు పేరుతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఈ నెల 19. 01. 2023 నుండి, కంటి పరీక్షలు నిర్వహణ కార్యక్రమం చేపట్టాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిన దృష్ట్యా సోమవారం మున్సిపల్ కార్యాలయంలో వార్డ్ ఆఫీసర్ లు,ఆర్పి లతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి 19. 01. 2023 రోజు జూనియర్ కళాశాలలో ముఖ్య అతిథిగా గౌరవ స్పీకర్ శ్రీ పొచారం శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించబడుతుందని చైర్మన్ తెలిపారు.కార్యక్రమంలో కౌన్సిలర్లు బాడీ శ్రీను, హాకీమ్ మెప్మా కోఆర్డినేటర్ రవిశంకర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్