డబుల్ బెడ్ రూమ్ గుత్తేదారులు పోచారం బినామీలే.. ఏనుగు

70చూసినవారు
నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ గుత్తేదారులు పోచారం బినామీ లేనని పార్టీ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల బిల్లులు ఇప్పించే బాధ్యత తనదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్