డబ్బులు వసూలు చేసినట్లు రుజువైతే ఆర్పిలపై చర్యలు: రవిశంకర్

589చూసినవారు
బాన్సువాడ మున్సిపల్ పరిధిలో 23 సొసైటీలలో సుమారు 530 గ్రూప్ లు వాటిలో 5280 మంది సభ్యులు ఉన్నారని ఎడిఎంసి రవిశంకర్ అన్నారు. 174 గ్రూప్స్ కి 20 కోట్ల రూపాయలు బ్యాంక్ ద్వార రుణాలు ఇప్పిచ్చినట్లు గురువారం ఆయన తెలిపారు. 2 ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో ఆర్పిలు ప్రధాన పాత్ర పోషిస్తారన్నారు. రుణాల మంజూరు విషయంలో ఆర్పీల డబ్బులు తీసుకున్నట్లు రుజువైతే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్