బాన్సువాడ మున్సిపల్ పరిధిలో డిజిటల్ సర్వే చేపట్టిన అధికారులు

74చూసినవారు
బాన్సువాడ మున్సిపల్ పరిధిలో డిజిటల్ సర్వే చేపట్టిన అధికారులు
బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డులో రాష్ట్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టులో భాగంగా శుక్రవారం డిజిటల్ కార్డు ఇంటింటి సర్వేను మున్సిపల్ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ మల్లి కార్జున్ రెడ్డి, మున్సిపల్ ఉద్యోగులు తులా శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్