బహిరంగ సభను విజయవంతం చేయాలి - ఏనుగు రవీందర్ రెడ్డి

569చూసినవారు
బాన్సువాడ పట్టణంలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి బుధవారం మాట్లాడుతూ ఈనెల 6న తుక్కుగూడలో జరిగే రాహుల్ గాంధీ బహిరంగ సభకు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్