ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీని కలిసిన పోచారం భాస్కర్ రెడ్డి

66చూసినవారు
ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీని కలిసిన పోచారం భాస్కర్ రెడ్డి
ఉమ్మడి జిల్లా మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మంగళవారం డిల్లీలో ఏఐసీసీఅగ్రనేత రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్శిని కలిశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్