తాజోద్దీన్ బాబా దర్గాను దర్శించుకున్న ఇస్లాంపుర వాసులు

75చూసినవారు
తాజోద్దీన్ బాబా దర్గాను దర్శించుకున్న ఇస్లాంపుర వాసులు
నాగ్ పూర్ లోని హాజ్రత్ తాజోద్దీన్ బాబా దర్గాను మంగళవారం బాన్సువాడ పట్టణనికి చెందిన ఇస్లాంపుర కాలనీ మస్జీద్ ఏనూర్ నూతన కమిటీ అధ్యక్షుడు షేక్ నయీమ్ రజ్వి ఆధ్వర్యంలో దర్శనం చేసుకొని పూలు చద్దార్ ను సమర్పించారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ కార్యక్రమంలో మస్జీద్ నూర్ అధ్యక్షులు షేక్ నయీమ్ రజ్వి, ఉపాధ్యక్షులు షేక్ బషీర్, ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇషాక్, అబ్దుల్ రజాఖ్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్