గ్రామ మంచినీటి సహాయకులకు శిక్షణ తరగతులు

77చూసినవారు
గ్రామ మంచినీటి సహాయకులకు శిక్షణ తరగతులు
బీర్కుర్, నసుర్లాబాద్ మండలల పరిధిలోని మిషన్ భగీరథ గ్రామ మంచినీటి సహాయకులకు శుక్రవారం రైతు నగర్ లో శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా మిషన్ భగీరథ ఏసీ కే రాజేంద్ర కుమార్ పాల్గొని పలు సూచనలు ఇచ్చారు. గ్రామ సహాయకుల విధి నిర్వహణలో పైప్ లైన్ లీకేజ్ మరమ్మత్తులు ఏవిధంగా చేయాలో వివరించారు. ఈ కార్యక్రమంలో డిఇ వెంకటేష్ గౌడ్, బీర్కుర్ ఏఇ జగదీష్, నసురుల్లాబాద్ ఏఈ అశ్విని తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్