మైలారం సర్పంచ్ కు సన్మానం

564చూసినవారు
మైలారం సర్పంచ్ కు సన్మానం
నసురుల్లాబాద్ మండలం మైలారం గ్రామ సర్పంచ్ యశోద మహేందర్ పదవి కాలం ముగియడంతో మైలారం ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు గంగాధర్, ఉపాధ్యాయులు శ్రీనివాస్ గౌడ్, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్