పేరుకే 30 పడకల ఆసుపత్రి.. ముప్పు తిప్పలు పడుతున్న రోగులు

72చూసినవారు
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు ఇబ్బంది పడుతున్న సిబ్బంది పట్టించుకోవడంలేదు. మధ్యాహ్నం వరకు ఐన కూడా డాక్టర్ అందుబాటులో లేరు. పేరుకే 30 పడకల ఆసుపత్రి, కానీ ఒకే డాక్టర్ ఉండడం, ఆయన టైంకు లేకపోవడం బాధాకరమైన విషయం. దీనిపై అక్కడి రోగుల ఆవేదన వర్ణనాతీతం. నిర్లక్ష్య పూర్వక డాక్టర్ ఉండకూడదని అక్కడి రోగులు, ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్