ఎంపీడీవో శ్రీనివాస్ కు ఘనంగా సన్మానం

541చూసినవారు
ఎంపీడీవో శ్రీనివాస్ కు ఘనంగా సన్మానం
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో శనివారం ఉపాధి హామీ పనులను ఎంపీడీవో శ్రీనివాస్ పరిశీలించారు. నూతనంగా విచ్చేసి బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవో శ్రీనివాస్ కు ఫీల్డ్ అసిస్టెంట్ జాదవ్ మారుతి శాలువాతో ఘనంగా సన్మానించి మిఠాయిలు తినిపించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ నెంబర్లు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్