బిచ్కుంద: బస్సులు లేక ప్రయాణికుల తిప్పలు

71చూసినవారు
బిచ్కుంద: బస్సులు లేక ప్రయాణికుల తిప్పలు
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో మంగళవారం ఉదయం ప్రయాణ ప్రాంగణం మొత్తం జనంతో నిండిపోయింది. అయినా గంటల తరబడి బస్సుల కొరకు ఎదురుచూసిన ఒక్క బస్సు రానందున ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ప్రయాణికులకు బస్సు సౌకర్యం కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్