రాంపూర్ గ్రామంలో డ్రైడే,ఫ్రైడే కార్యక్రమం

56చూసినవారు
రాంపూర్ గ్రామంలో డ్రైడే,ఫ్రైడే కార్యక్రమం
పిట్లం మండలం రాంపూర్(కలన్) గ్రామంలో శుక్రవారం డ్రైడే-ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రజలకు నీటి నిలువ లేకుండా చూసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సెక్రటరీ భాస్కర్ వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు ఇందిరా, రాజమణి, ఏఎన్ఎం, ఆశ కార్యకర్త స్వరూప, గ్రామపంచాయతీ కరోబర్ కృష్ణ, గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్