పిట్లం ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

64చూసినవారు
పిట్లం ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక
కామారెడ్డి జిల్లా పిట్లం మండల ప్రెస్ క్లబ్ నూతన కమిటీని సభ్యులు ఆదివారం ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా లోక శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా భూమయ్య, కార్యదర్శిగా వడ్ల రవి, కోశాధికారిగా హన్నుసాబ్, సలహాదారులుగా కుమ్మరి యాదగిరి, గుర్రపు ప్రవీణ్ లను సభ్యులు ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సాక్షి బాబా, సభ్యులు లక్ష్మణ్, అంజి, సాయిలు, నవీన్, బాల్ రాజ్, మునిర్, సాయిబాబా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్