నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు: 2గేట్ల ఎత్తివేత

80చూసినవారు
నిజాంసాగర్ ప్రాజెక్టు జలాశయంలోకి సోమవారం రాత్రి10గంటల వరకు 4, 300క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో 8వేల క్యూసెక్కుల నీటిని 2గేట్లను ఎత్తి దిగువ మంజీరలోకి వదిలి పెడుతున్నారు. మెయిన్ కెనాల్ ద్వారా 2వేల క్యూసెక్కుల నీరు విడుదల చేసారు. 1405అడుగుల ప్రాజెక్టులో 1404. 98అడుగుల లేవల్ మెయింటైన్ చేస్తున్నారు. ప్రాజెక్టు రిజర్వాయర్ లోకి రేపటివరకు ఇన్ ఫ్లో పెరిగే అవకాశం ఉందని నీటి పారుదల అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్