కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్

72చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్
పిట్లం మండల కేంద్రంలో మంగళవారం బంజారా రాష్ట్ర నాయకులు & పిట్లం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి బాయి బాబు సింగ్, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్