మహమ్మద్ నగర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

64చూసినవారు
మహ్మద్ నగర్ మండల కేంద్రంలో రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం గురువారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కృషితో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని రైతులు తమ పంటలను ధాన్యం కొనుగోలు కేంద్రంలో తీసుకువచ్చి వినియోగించుకోవాలని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లయ్య గారి ఆకాష్ అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్