ఎమ్.ఎల్.ఎస్ పాయింట్ ను పరిశీలించిన రేషన్ డీలర్ సంఘం నాయకులు

52చూసినవారు
ఎమ్.ఎల్.ఎస్ పాయింట్ ను పరిశీలించిన రేషన్ డీలర్ సంఘం నాయకులు
బిచ్కుంద మండల కేంద్రంలోని ఎమ్.ఎల్.ఎస్ పాయింట్ ను బుధవారం జిల్లా డీలర్ల సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాసిరకం బియ్యం వల్ల రేషన్ షాపులలో ఇబ్బందులు డీలర్లు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ అధ్యక్షుడు లక్ష్మిపతి, రాజు, సురేందర్, పవన్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్