మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్

580చూసినవారు
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం చిన్న కొడప్గల్ గ్రామం దగ్గర మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోయి వృధాగా నీరు పోవడం జరుగుతుంది. అధికారులు దీని పైన తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టి మళ్లీ ఇటువంటి లీకేజీలు జరగకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్