పాఠశాలను సందర్శించిన ఎంపీడీవో

1033చూసినవారు
పాఠశాలను సందర్శించిన ఎంపీడీవో
మహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలను శనివారం ఎంపీడీవో నాగేశ్వర్ సందర్శించారు.
ఈ సందర్భంగా రిజిస్టర్ ను తనిఖీ చేసిన అనంతరం శిథిలావసకు చేరుకున్న పాఠశాలను పరిశీలించారు. శిథిలావసకు చేరుకున్న పాఠశాలను మన ఊరు మన బడి కింద మంజూరు చేసి మరమ్మతులు చేయాలని ఉపాధ్యాయులు శ్రీధర్ జోషి ఎంపీడీవోకు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్