బిచ్కుందలో పోలీసుల అమరుల దినోత్సవ వేడుకలు

82చూసినవారు
బిచ్కుందలో పోలీసుల అమరుల దినోత్సవ వేడుకలు
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అందుకు వివిధ పాఠశాల విద్యార్థులు పోలీసులు అమరవీరులకు జోహార్లు, జోహార్లు అంటూ నినాదాలు చేస్తూ పాత బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా, కొత్త బస్టాండ్, విధుల గుండా ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్