కౌలాస్ ఎల్లమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన శ్రీనివాస్ గార్గే

55చూసినవారు
జుక్కల్ మండలంలోని కౌలాస్ ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం జహిరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ గెలుపు కొరకు ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గార్గే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్ లో బిజెపి అభ్యర్థి రెండు లక్షల మెజార్టీతో బిబి పాటిల్ గెలుపొందాలని ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్